వార్తలకు తిరిగి వెళ్లండి
ద్రాస్ వార్ మెమోరియల్లో రాజ్నాథ్ సింగ్ నివాళులు
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లడఖ్లోని ద్రాస్ వార్ మెమోరియల్లో అమర వీర జవాన్లకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల సేవలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...