Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతి బాలికపై అత్యాచారం

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 11:41 AM తూర్పుగోదావరి General
పదో తరగతి బాలికపై అత్యాచారం - Udayam
రాజానగరం మండలంలో పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి బార్ల నరేశ్ సోమవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న స్కూల్‌ నుంచి వస్తున్న బాలికను బైక్‌పై తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడి తల్లి, అక్క కూడా సహకరించారని ఆరోపించారు.

Comments

G
Loading comments...