వార్తలకు తిరిగి వెళ్లండి

బండి సంజయ్, ఈటల కలిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందా అని బహిష్కృత నేత రాజాసింగ్ ప్రశ్నించారు. పార్టీలో సీనియర్లు, కార్యకర్తల పరిస్థితి ఏమిటని ఆయన నిలదీశారు.
కొందరికి అధ్యక్ష పదవి రాకుండా చేసేందుకే రాంచందర్రావును నియమించారని ఆరోపించారు. గ్రేటర్లో కార్పొరేషన్లు గెలుస్తామని చెప్పేవారు ముందుగా సగం సీట్లు గెలిచి చూపాలని సవాల్ విసిరారు.
Comments
Loading comments...

