వార్తలకు తిరిగి వెళ్లండి

రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారంలో రైతులు పాల్గొనాలని వికారాబాద్ AEO తెలిపారు. ఈ కార్యక్రమం నారాయణపూర్ రైతు వేదికలో 102 ఎపిసోడ్ అని తెలిపారు.
ఉ.10గం. నుంచి 11.30గం. వరకు రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని, పంటలకు ఏ ఎరువులు వాడాలి, ఏ మందులు వేయాలి తదితర సూచనలు తెలుపుతారు. రైతులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

