Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు పంటలను కాపాడుకోవాలి

Follow Udayam on Google
B RAJESH Sep 08, 2026 6:16 PM విజయనగరంGeneral
రైతులు పంటలను కాపాడుకోవాలి - Udayam
అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం నేపథ్యంలో వరి రైతులు పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లిమర్ల ఏవో శ్రీలక్ష్మి మంగళవారం సూచించారు. నాట్లు వేసిన రైతులు ఎకరాకు కిలో 13-0-45 ఎరువును పిచికారీ చేసుకోవాలని, 50-60 రోజుల వయసున్న ముదురు నారుతో నాట్లు వేయకుండా మెట్ట లేదా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...