Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులను రోడ్లపైకి తెచ్చారా?: ఎంపీ

Follow Udayam on Google
Girish Bidkar Sep 05, 2026 10:02 PM హైదరాబాద్General
రైతులను రోడ్లపైకి తెచ్చారా?: ఎంపీ - Udayam
రైతులను రోడ్ల మీదకు తెచ్చినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన సంబరాలు చేసుకుంటుందా? అని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇందిరాపార్క్ వద్ద మాట్లాడుతూ.. నాడు ‘బంగారు తెలంగాణ’ అంటూ మభ్యపెట్టారని, నేడు ‘రైజింగ్ తెలంగాణ’ అంటూ మాయ చేస్తున్నారని విమర్శించారు. మభ్యపెట్టే మాటలు కాకుండా ప్రజల సమస్యలకు పరిష్కారం కావాలన్నారు.

Comments

G
Loading comments...