Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి: బీజేపీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 11, 2026 12:25 PM నిజామాబాద్General
రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి: బీజేపీ - Udayam
ధర్పల్లి సబ్‌స్టేషన్‌లో ఏఈ రోప్ సాయికి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు పంట పొలాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్క గంగారెడ్డి, సరిచంద్, కర్రోల శ్రీకాంత్, సదానంద్ గౌడ్, నరేష్ గౌడ్, పాలెపు సుమన్, రఘుపతి రెడ్డి, అమ్రూ నాయక్, దోర్నాల రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, గోపి తదితరులు, ఉన్నారు

Comments

G
Loading comments...