Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల విద్యుత్ సమస్య పరిష్కరించాలి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 1:14 PM జోగులాంబ గద్వాల్ General
 రైతుల విద్యుత్ సమస్య పరిష్కరించాలి - Udayam
రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించి, వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు బండ శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...