Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
Mohammad Aug 29, 2026 3:20 PM అనంతపురంGeneral
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - Udayam
డి.హీరేహాల్ మండలం నేమకల్లు గ్రామానికి చెందిన రైతులకు రూ.1.36 కోట్ల భూపరిహార చెక్కులను రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం బాధిత రైతులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏపీఐఐసీ పార్కు ఏర్పాటుకు 9.13 ఎకరాల భూమిని అందించిన 8 మందికి ఈ చెక్కులు అందజేశారు. అభివృద్ధికి సహకరించే రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...