వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబు పేట్ మండల కేంద్రంలో రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు గర్జన సభ నిర్వహించారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆరోపించారు.
సభలో మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి పాల్గొని రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

