వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్కర్నూల్ జిల్లాలో సోమవారం పలుచోట్ల వర్షం కురిసింది. ఉదయం 8:30 గంటల వరకు తిమ్మాజీపేటలో 2.5 మి.మీ., కిష్టంపల్లిలో 2.3 మి.మీ., కుమ్మెరలో 0.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.5°Cగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Comments
Loading comments...

