వార్తలకు తిరిగి వెళ్లండి
వైరల్ వార్తలుBreaking
రైల్వే నిబంధనలు కఠినతరం

భారతీయ రైల్వే నిబంధనలను కఠినతరం చేస్తూ జన్ విశ్వాస్ చట్టం-2026 కింద కొత్త జరిమానాలను అమల్లోకి తెచ్చింది. రైళ్లు, స్టేషన్ల పరిధిలో ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
రైల్వే ప్రాంగణాల్లో ధూమపానం చేసినా, అనుమతి లేకుండా వ్యాపారాలు లేదా భిక్షాటనకు పాల్పడినా రూ.2,000 వరకు తక్షణ జరిమానా విధిస్తారని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...