వార్తలకు తిరిగి వెళ్లండి
అస్సాంలో వరదలు సీఎం హిమంతకు అమిత్ షా ఫోన్
భారీ వర్షాల వల్ల అస్సాంలో వరద పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మకు ఫోన్ చేసి సహాయక చర్యలను సమీక్షించారు.
వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు, సహాయం అందిస్తామని ఈ సందర్భంగా అమిత్ షా భరోసా ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి.
Comments
Loading comments...