వార్తలకు తిరిగి వెళ్లండి
ఓట్ల తొలగింపుపై ఎమ్మెల్సీ కవిత అనుమానాలు
కొడంగల్లో 33 వేల డూప్లికేట్ ఓట్లున్నా ఏడాదిన్నర కాలంలో కేవలం 808 ఓట్లను మాత్రమే తొలగించి, బోధన్లో ఏకంగా 7 వేల ఓట్లను ఎలా తీసేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియలోని వ్యత్యాసంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ ఓట్ల తొలగింపుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...