Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి: ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 29, 2026 3:17 PM వనపర్తిGeneral
రైల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి: ఆచూకీ కోసం పోలీసుల గాలింపు - Udayam
గుంటూరు నుండి కాచిగూడ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు (ట్రైన్ నెం. 17251) లో ప్రయాణిస్తూ ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు (GRP) మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి గుర్తింపు కోసం ఆయన శారీరక రూపురేఖలు, దుస్తుల వివరాలను రైల్వే హెడ్ కానిస్టేబుల్ (RHC) ఎస్. అశోక్ కుమార్ విడుదల చేశారు.

Comments

G
Loading comments...