Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైళ్ల నిర్వహణలో గుంటూరు రైల్వే డివిజన్ రికార్డు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 04, 2026 3:03 PM గుంటూరుGeneral
రైళ్ల నిర్వహణలో గుంటూరు రైల్వే డివిజన్ రికార్డు - Udayam
మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడంలో గుంటూరు రైల్వే డివిజన్ అరుదైన మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 3న నూరు శాతం సమయపాలన (పంక్చువాలిటీ) పాటించి రికార్డు సాధించింది. గుంటూరు డివిజన్ ఈ ఘనత సాధించడం ఇది 12వ సారి కావడం విశేషం. అంకితభావంతో శ్రమించి ఈ ఘనత సాధించిన సిబ్బందిని రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసించారు.

Comments

G
Loading comments...