వార్తలకు తిరిగి వెళ్లండి
రాహుల్ గాంధీపై పరువునష్టం దావా
కిరణ్ కుమార్ Jun 25, 2026 12:37 PM అల్ ఇండియా 14 viewsabout 17 hours ago

2018 ఎన్నికల ప్రచారంలో కార్తికేయ సింగ్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణల వల్ల పరువుకు నష్టం కలిగిందంటూ కార్తికేయ సింగ్ కోర్టులో దావా వేసిన విషయం తెలిసిందే.
ఈ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ, తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కావని పేర్కొంటూ హైకోర్టులో విచారం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...