వార్తలకు తిరిగి వెళ్లండిమహిళలపై మనుస్మృతి భావన సిగ్గుచేటు: రాహుల్ గాంధీ Udayam Desk Aug 22, 2026 11:11 PM జాతీయంGeneral00SaveShareమహిళలు తండ్రి, భర్త, కుమారుల ఆధీనంలో ఉండాలన్న మనుస్మృతి నిర్దేశం సిగ్గుచేటని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. పుణేలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 0 0 Save Share CommentsGPostLoading comments...