వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు వైసిపి కార్యాలయం లో శనివారం వైసిపి ఐటి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలన న్యాయ వ్యవస్థలో వికేంద్రీకరణ అవసరమును పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించాలన్నారు.
Comments
Loading comments...

