వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కట్కం రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో మొత్తం 11 అంశాలను చర్చకు రాగా, అందులో 10 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మరో అంశాన్ని టేబుల్ అజెండాగా ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందింది.
ఈ సమావేశంలో అభివృద్ధి, పారిశుద్ధ్యం తో పాటు పలు పరిపాలనా అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు
Comments
Loading comments...

