Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గంలో రికార్డు ధర పలికిన భూమి

Follow Udayam on Google
Girish Bidkar Aug 29, 2026 10:07 AM హైదరాబాద్General
రాయదుర్గంలో రికార్డు ధర పలికిన భూమి - Udayam
రాయదుర్గంలో భూమి మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. పాన్‌మక్తా పరిధిలోని భూములకు తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరా రూ.269 కోట్ల భారీ ధరకు విక్రయమైంది. వంశీరామ్ బిల్డర్స్ సంస్థ మొత్తం 5.38 ఎకరాల స్థలాన్ని దక్కించుకుంది.

Comments

G
Loading comments...