Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటిలో నేడు మంత్రి పర్యటన

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:04 AM అన్నమయ్యGeneral
రాయచోటిలో నేడు మంత్రి పర్యటన - Udayam
రాయచోటి నియోజకవర్గంలో మంత్రి మండిపల్లి బుధవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. రాయుడు కాలనీ, వినాయక నగర్, కృష్ణాపురం, తిరుపతినాయుడు కాలనీ, ఎస్టీ కాలనీ, లక్ష్మీపురంలో మొత్తం రూ.2.48 కోట్ల విలువైన సీసీ డ్రైన్లు, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...