Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రికి రాత్రే పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 10:17 AM వికారాబాద్General
రాత్రికి రాత్రే పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు - Udayam
ఆమనగల్లు నుంచి HYDకు వచ్చే ప్రయాణికుడు బస్సు టికెట్ ధర విని అశ్చర్యపోయానని అని చెబుతున్నాడు. రూ.120గా ఉన్న టికెట్ ధర ఈ రోజు రూ.160కి పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా రూ.40 పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. టికెట్ ధరను గతంలో ఉన్న విధంగానే కొనసాగించాలని కోరుతున్నారు. ధరల పెంపుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...