Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయిలో గూడూరు విద్యార్థి మోక్షిత్ రావు ప్రతి

Follow Udayam on Google
I siva prasad Sep 02, 2026 12:11 PM నెల్లూరుGeneral
రాష్ట్రస్థాయిలో గూడూరు విద్యార్థి మోక్షిత్ రావు ప్రతి - Udayam
గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి మోక్షిత్ రావు తిరుపతిలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ - 2026 పోటీలలో హాకీ నందు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా స్కూల్ నందు విద్యార్థిని కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. తమ పాఠశాల విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు విద్యార్థిని అభినందించారు.

Comments

G
Loading comments...