Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 9:33 AM పల్నాడుGeneral
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక - Udayam
అమరావతి ఛాంపియన్‌షిప్ అండర్-23 షటిల్ బ్యాడ్మింటన్‌లో నరసరావుపేట ఎం.ఏ.ఎం ఫార్మసీ కళాశాల విద్యార్థులు పీ. యామిని, రమ్యల జోడీ ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 19న తిరుపతిలో జరిగే పోటీల్లో వారు పాల్గొననున్నారు. విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.

Comments

G
Loading comments...