వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో జరిగిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ టేబుల్ టెన్నిస్లో తాడేపల్లి ట్రాఫిక్ కానిస్టేబుల్ సదాశివరావు ఒక స్వర్ణంతో పాటు రెండు రజత పతకాలు సాధించారు.
గుంటూరు రేంజ్ తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రథమ స్థానంలో నిలిచిన ఆయనకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పతకాలు అందజేసి అభినందించారు.
Comments
Loading comments...

