వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు తీస్తుందని మాజీ ఎమ్మెల్యే గద్దె బాబారావు అన్నారు.మంగళవారం చీపురుపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలవరం, అమరావతి పనులు త్వరితగతిన ముందుకు సాగుతున్నాయన్నారు.
ఈ క్రెడిట్లో లోకేష్కు కూడా భాగస్వామ్యం ఉందని తెలిపారు. చంద్రబాబు శ్రమను అందరూ అనుభవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

