వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు బకాయి పడిన పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బుధవారం జిల్లా కేంద్రం లోని వశిష్ఠ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
బకాయిల విడుదల కోరుతూ తెలంగాణ ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం (TPDMA) చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా నల్ల బ్యాడ్జీ లను ధరించి మానవహారం నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు.
Comments
Loading comments...

