వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి ) రాష్ట్ర 4 వ మహాసభలు ఈరోజు, రేపు విశాఖ జరుగుతున్నాయి. మహాసభల సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది.
బహిరంగ సభలో రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుండి ఆటో డ్రైవర్స్ మోటార్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

