Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర నాల్గవ మహాసభలకు బయలుదేరిన ఏఐటీయూసీ నాయకులు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 06, 2026 11:22 AM వనపర్తిGeneral
రాష్ట్ర నాల్గవ మహాసభలకు బయలుదేరిన ఏఐటీయూసీ నాయకులు - Udayam
కరీంనగర్లో నేడు, రేపు జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగవ మహాసభలకు ఏఐటీయూసీ జిల్లా నాయకులు సభకు బయలుదేరారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఆ సమస్యల పరిష్కార సాధనకై ఈ మహాసభలు ఉండబోతున్నాయని సమస్యలను మహాసభలలో చర్చించి వాటి పరిష్కార మార్గాన్ని ఉద్యమ రూపంలో కార్యచరణ పెట్టి మూడేళ్ల భవిష్యత్తులో ఉద్యమ కార్యచరణ ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...