Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర మత్స్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని తొలిసారిగా సందర్శించిన మంత్రి

Follow Udayam on Google
anji kummari Jul 31, 2026 7:36 PM జాతీయంబిజినెస్
రాష్ట్ర మత్స్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని తొలిసారిగా సందర్శించిన మంత్రి - Udayam
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఫిష్ క్యాంటీన్‌ను మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించారు. నాణ్యమైన చేపల ఆహారాన్ని ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు. క్యాంటీన్‌లో అందుబాటులో ఉన్న మెనూ, చేపల వంటకాల గురించి వివరాలు అడిగి తెలుసుకన్నారు. ఫిష్ క్యాంటీన్ సేవలను మరింత మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...