Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు ఘన ఆత్మీయ సన్మానం

Follow Udayam on Google
H M G H Q Sep 11, 2026 6:23 PM కర్నూలుGeneral
రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు ఘన ఆత్మీయ సన్మానం - Udayam
STU పత్తికొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. 12-09-2026 ఉదయం 9:30 గంటలకు శాంతి టాలెంట్ స్కూల్, పోస్టాఫీసు దగ్గర, పత్తికొండలో జరుగుతుంది. మండల అధ్యక్షులు ఆవుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి M. మారుతి, ఆర్థిక కార్యదర్శి M. వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విందు 1-00 PM ఉంటుంది.

Comments

G
Loading comments...