Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాపూరు సిద్దలయ్య సెంటర్‌లో పోలీసుల పల్లె నిద్ర

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 1:09 PM నెల్లూరుGeneral
రాపూరు సిద్దలయ్య సెంటర్‌లో పోలీసుల పల్లె నిద్ర - Udayam
రాపూరు సిద్దలయ్య సెంటర్‌లో పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ తిరుమలరావు ప్రజల సమస్యలు తెలుసుకుని శాంతిభద్రతలపై అవగాహన కల్పించారు. యువత గంజాయి, మద్యం, చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెల్మెట్‌ ధరించి, ర్యాష్‌ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...