వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో సీఐ గారి ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది తో పాటు వెళ్లి అక్కడ ఇద్దరు వ్యక్తులు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు గమనించి అక్కడి నుండి వెళ్లిపోవటానికి ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని 45 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి పెందుర్తి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
Comments
Loading comments...

