వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపురంలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్లో చెన్నై షాపింగ్ మాల్ 4వ బిగెస్ట్ సేల్ ప్రారంభమైంది. సినీనటి హెబ్బా పటేల్ ముఖ్యఅతిథిగా హాజరై ఎగ్జిబిషన్ను ప్రారంభించారు.
మహిళలు, పురుషులు, చిన్నారులకు చెందిన వివిధ రకాల వస్త్రాలను ప్రత్యేక రాయితీ ధరలకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 4 నుంచి 10 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని షాపింగ్ మాల్ డైరెక్టర్ కృష్ణారావు పేర్కొన్నారు.
Comments
Loading comments...

