వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
బీజేపీ అధ్యక్ష పదవి దక్కగానే ఆ పార్టీలో కలహాలు తీవ్రమయ్యాయని, తన ఉనికి కోసమే రామచందర్ రావు దీక్షల నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలని ఈ సందర్భంగా సవాల్ విసిరారు.
Comments
Loading comments...

