Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీకి వచ్చిన తల్లిదండ్రులకు అవస్థలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 5:02 PM వికారాబాద్General
రాఖీకి వచ్చిన తల్లిదండ్రులకు అవస్థలు - Udayam
బూరుగుపల్లి సమీప తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యార్థులకు రాఖీలు కట్టేందుకు వచ్చిన తల్లిదండ్రులను బయట ఎండలో నిలబెట్టారని ఆరోపణలు వచ్చాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చే రాఖీ పండుగ సందర్భంగా తమ పిల్లలను కలిసేందుకు వచ్చిన తమను పాఠశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...