వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. మహబూబ్నగర్, తాండూరు, నారాయణపేట ప్రాంతాల్లో రద్దీ అధికంగా ఉంది.
Comments
Loading comments...

