వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మండలం దేవరకద్ర–బసవయ్యపల్లి మధ్య శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాఖీ కట్టేందుకు కుటుంబ సభ్యులతో వెళ్తున్న ఆటో బైకును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రామాంజనేయులు కాలికి దెబ్బలు తాకాయి. 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

