వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం మంచిర్యాల జిల్లాకు చెందిన గూడెల్లి వందన సుమంత్ రెడ్డి దంపతులు రూ.50,001 విరాళంగా అందజేశారు.
దేవస్థానం పీఆర్వో పెరుక శ్రీనివాస్కు ప్రోటోకాల్ కార్యాలయంలో విరాళాన్ని అందించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి తీర్థప్రసాదం, ఆశీర్వచనం అందజేశారు.
Comments
Loading comments...

