Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్‌గాంధీకి ఘన నివాళులర్పించిన శ్రీకాంత్‌రెడ్డి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 20, 2026 2:12 PM ఆదిలాబాద్General
రాజీవ్‌గాంధీకి ఘన నివాళులర్పించిన శ్రీకాంత్‌రెడ్డి - Udayam
రాజీవ్‌గాంధీ జయంతిని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐటీ రంగానికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. 18 ఏళ్లు నిండిన యువత కోసం ఫారం-6 నూతన ఓటర్ల నమోదు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...