Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేష్‌కు 44 ఏళ్ల ఫోటోగ్రఫీ సేవలపై ఘన సన్మానం

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 3:42 PM నిజామాబాద్General
రాజేష్‌కు 44 ఏళ్ల ఫోటోగ్రఫీ సేవలపై ఘన సన్మానం - Udayam
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 44 ఏళ్లుగా ఆర్మూర్, పరిసర ప్రాంతాల్లో ఫోటోగ్రఫీ సేవలందిస్తున్న మామిడిపల్లికి చెందిన రాజేష్‌ను లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించడం అభినందనీయమని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, కోశాధికారి బారడ్ బాలాజీ రావు, ప్రోగ్రాం చైర్మన్ అల్జాపూర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...