Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి సమన్వయం అవసరం

Follow Udayam on Google
sreekanth patel Aug 20, 2026 8:52 AM మహబూబ్‌నగర్General
రాజాపూర్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి సమన్వయం అవసరం - Udayam
రాజాపూర్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ప్రత్యేక అధికారి రాధారాణి అన్నారు. సర్వసభ్య సమావేశంలో సర్పంచులు గ్రామ సమస్యలను వివరించారు. ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ నీరు, విద్యుత్ తీగల సమస్యలను సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు. సమస్యలపై అధికారులు పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేయాలని రాధారాణి సూచించారు.

Comments

G
Loading comments...