వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్లోని రా చెరువు ముందు ఏర్పాటు చేస్తున్న బేబీపాండ్ వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులను మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పరిశీలించారు.
బతుకమ్మ, గణేష్ నిమజ్జనాల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...

