Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 29, 2026 10:19 PM విశాఖపట్నంGeneral
పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ శ్రీ  గణబాబు - Udayam
సుజాతనగర్‌లోని దాట్ల కన్వెన్షన్స్‌లో నిర్వహించిన జీవిత చక్రంపుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించి, రచయిత సూరిశెట్టి వేణు గారిని అభినందించారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే మంచి రచనలు రాయటం అభినందనీయమని, పుస్తక పఠనం ద్వారా యువతలో జ్ఞానం, ఆలోచనా శక్తి పెంపొందుతుందని గణబాబుగారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...