వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...
