Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురపాలక కార్యాలయంలో కాళోజీ జయంతి

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 4:59 PM మహబూబ్‌నగర్General
పురపాలక కార్యాలయంలో కాళోజీ జయంతి - Udayam
జడ్చర్ల పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ గిరీష్ సమక్షంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు గొప్పతనం, సాహిత్య సేవలను పురపాలక సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...