వార్తలకు తిరిగి వెళ్లండి
పంజాబ్ విద్యావ్యవస్థలో పెను మార్పు

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ ఆర్డినెన్స్పై గవర్నర్ ఆమోదం తెలపడం తల్లిదండ్రుల చారిత్రాత్మక విజయమని ఆప్ ప్రతినిధి మాల్వీందర్ సింగ్ కొనియాడారు. విద్యాసంస్థల ఇష్టారాజ్యానికి సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వం గట్టి అడ్డుకట్ట వేసిందన్నారు.
కేజ్రీవాల్ ఆశయాల విద్యా విప్లవానికి ఈ సంస్కరణలు దారితీస్తాయన్నారు. శ్రీ ఆనంద్పూర్ సాహిబ్ నియోజకవర్గ బాధితులు పాఠశాలల దోపిడీపై ఖరార్లోని తన కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...