Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్ విద్యావ్యవస్థలో పెను మార్పు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 13, 2026 6:36 PM జాతీయంGeneral
పంజాబ్ విద్యావ్యవస్థలో పెను మార్పు - Udayam
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఆమోదం తెలపడం తల్లిదండ్రుల చారిత్రాత్మక విజయమని ఆప్ ప్రతినిధి మాల్వీందర్ సింగ్ కొనియాడారు. విద్యాసంస్థల ఇష్టారాజ్యానికి సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వం గట్టి అడ్డుకట్ట వేసిందన్నారు. కేజ్రీవాల్ ఆశయాల విద్యా విప్లవానికి ఈ సంస్కరణలు దారితీస్తాయన్నారు. శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గ బాధితులు పాఠశాలల దోపిడీపై ఖరార్‌లోని తన కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...