వార్తలకు తిరిగి వెళ్లండి

టేక్మాల్ మండలం నరర్గడ్డ పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు ప్రచారం కావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పొలాల్లో పులి పాదముద్రలు కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
గొల్లగూడెం రైతు కుర్మ నవీన్ పొలానికి వెళ్లగా పులి వెంటపడిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో రైతులు అప్రమత్తమయ్యారు. పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు నిర్ధారించి, తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

