వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హమ్జా బుర్హాన్ను పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 2019 పుల్వామా దాడికి ఈయన పేలుడు పదార్థాలు అందించాడు.
జైషే మొహమ్మద్ సంస్థ జరిపిన ఈ దాడి తర్వాత బుర్హాన్ పాక్కు పారిపోయాడు. తాజాగా జరిగిన కాల్పుల్లో అతడు మరణించాడు.
Comments
Loading comments...

